International
- Jan 14, 2021 , 01:24:30
70 ఏండ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష

వాషింగ్టన్: ఏడు దశాబ్దాల తర్వాత అమెరికాలో ఓ మహిళా ఖైదీకి మరణ శిక్షను అమలు చేశారు. లీసా మోంటోగోమరీ (52) అనే మహిళా ఖైదీకి బుధవారం వేకువజామున విషపు ఇంజెక్షన్ ఇచ్చి ఇండియానాలోని టెర్రె హౌట్ ఫెడరల్ జైలు అధికారులు ఈ శిక్షను అమలు చేశారు. 2004లో ముస్సోరీ పట్టణానికి చెందిన 23 ఏండ్ల బాబీ జో అనే గర్భిణిని లీసా తాడుతో గొంతు బిగించి హత్య చేసింది. ఆ తర్వాత ఓ కత్తితో ఆమె కడుపును చీల్చి గర్భంలోని ఆడ బిడ్డను ఎత్తుకెళ్లింది. నేరం రుజువుకావడంతో లీసాకు మరణ శిక్ష పడింది.
తాజావార్తలు
- 'ఆందోళన నుంచి వైదొలుగుతున్నాం'
- అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- బిగ్బాస్ ఫేం మెహబూబ్ 'ఎవరురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక
- ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా
- టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్ ‘’ ఇన్ఫోసిస్
- రైతు సంఘాల్లో చీలిక.. వైదొలగిన రెండు సంఘాలు
- సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు
- 1000మంది గర్ల్ఫ్రండ్స్..1075 ఏళ్ల జైలు శిక్ష
- ఎస్ఐఎఫ్సీఏ కన్వీనర్గా పిట్టల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక
- 11 లక్షల పీఎం కిసాన్ నగదు బదిలీలు విఫలం
MOST READ
TRENDING