రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఉదయం 10 గంటల నుంచి పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి రహదారులపైకి వచ్చిన ప్రజలకు లాక్డౌన్పై అవగాహన కల్పిస్తున్నారు. కాగా, లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఇంటికే పరిమితమైపోయారు. దీంతో రహదారులు, ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంధ్యా సమయాన సాగర సౌందర్యం
లాక్డౌన్ పాటిద్దాం.. కరోనాను తోలేద్దాం
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం