International
- Dec 20, 2020 , 02:07:04
1,731 గ్రాముల చంద్రుడి మట్టి

బీజింగ్: చంద్రుడిపైనుంచి 1,731 గ్రాముల (1.7 కిలోల) మట్టిని చాంగే-5 రిటర్న్ క్యాప్సూల్ తీసుకొచ్చిందని, దీనిని పరిశోధించే బాధ్యతను శాస్త్రవేత్తలకు అప్పగించినట్టు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ సీఎన్సీఏ తెలిపింది. చంద్రుడిపైకి వెళ్లి అక్కడి మట్టి నమూనాలను సేకరించిన రిటర్న్ క్యాప్సూల్ గురువారం భూమిని తిరిగి చేరుకున్నది. చంద్రుడి మట్టిని చైనా సేకరించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
- అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు
- సమన్వయంతో పని చేయాలి
- పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన
- మార్క్ఫెడ్ ఫెడరేషన్ ఎండీగా యాదిరెడ్డి
- బాలికలకు వరం ‘సుకన్య యోజన’
- రామాలయ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం
- బెస్ట్ ఎలక్టోరల్ అధికారిగా కలెక్టర్ నారాయణరెడ్డి
- మనసున్న మారాజు... ‘రిజర్వేషన్'పై హర్షం
MOST READ
TRENDING