International
- Dec 10, 2020 , 21:41:19
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
కారు బాంబు పేలుడులో 16 మంది మృతి

డమాస్కస్: కారు బాంబు పేలుడులో 16 మంది మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు టర్కీ సైనికులు ఉన్నారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈశాన్య సిరియాలోని టర్కీ ఆధీనంలో ఉన్న సరిహద్దు పట్టణం రాస్ అల్-ఐన్లోని చెక్ పాయింట్ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. భద్రతా దళాలు గస్తీ నిర్వహించే చెక్ పోస్ట్ వద్ద బాంబులతోకూడిన కారును పేల్చి వేశారు. ఈ ఘటనలో 16 మంది చనిపోయారని, 12 మంది గాయపడ్డారని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా పరిణామాలను పరిశీలించే మానవ హక్కుల సంస్థ తెలిపింది. మరణించిన వారిలో ముగ్గురు టర్కీ జవాన్లు ఉన్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ
- 15 గంటలపాటు సాగిన భారత్-చైనా మిలటరీ చర్చలు
- బిగ్ బాస్ ఎఫెక్ట్.. హారికకు వరుస ఆఫర్స్
- ఐటీలో ఆదా ఇలా.. ఆ మినహాయింపులేంటో తెలుసా?
- వరుణ్ తేజ్ పెళ్లిపై నోరు విప్పిన నాగబాబు
- తిరుపతికి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్
- రాష్ర్టంలో పెరుగనున్న ఎండలు
MOST READ
TRENDING