టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయినా..నాని నటిస్తోన్న శ్యామ్సింగరాయ్ షూట్ మాత్రం ఆగలేదు. భారీ బడ్జెట్తో సెట్ వేయడం వల్ల ఆర్థికంగా భారం కాకుండా ఉండేందుకు సినిమా చిత్రీకరణ కొనసాగించారు మేకర్స్. అయితే కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగే మూవీ కావడంతో ఆ ప్రాంతానికి చెందిన జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ జరిపారు. అయితే ఇపుడు ఈ సినిమా షూటింగ్ పై కూడా కోవిడ్ పంజా విసిరింది.
కోల్కతా ఆర్టిస్టులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో చిత్రీకరణను నిలిపేశారు. ప్రస్తుతం ఆర్టిస్టులను హోం ఐసోలేషన్ లో ఉంచారట. నాని సినిమా ఆగిపోవడంతో టాలీవుడ్లో షూటింగ్స్ 100 శాతం నిలిచిపోయాయి. ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కృతిశెట్టి, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
సింగర్ రాహుల్ వైద్య ఫేస్బుక్ పేజీ హ్యాక్
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే