International
- Dec 24, 2020 , 07:41:36
పాక్లో దుర్ఘటన.. బాయిలర్ పేలి 8 మంది మృతి

కరాచీ : పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న ఓ ఐస్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించి ఎనిమిది మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. పోలీసులు మాట్లాడుతూ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద ధాటికి ఫ్యాక్టరీ పరిసరాల్లోని మరో మూడు పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయన్నారు. శిథిలాల నుంచి 8 మృతదేహాలను వెలికితీశామని, గాయపడిన వారిని దవాఖానకు తరలించామని పేర్కొన్నారు.
తాజావార్తలు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు
- అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ
- క్యారెక్టర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ నటి సమంత !
- ఈత చెట్టుపై వాలి.. కల్లు తాగిన చిలుక
- రేపు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
MOST READ
TRENDING