International
- Jan 03, 2021 , 18:05:40
ఆలయం కూల్చివేత కేసులో మరో 45 మంది అరెస్టు

పెషావర్ : పాకిస్థాన్లో హిందూ ఆలయం కూల్చివేసిన కేసులో అక్కడి పోలీసులు మరో 45 మందిని అరెస్టు చేశారు. దీంతో ఆలయం కూల్చివేత కేసులో అరెస్టుల సంఖ్య వందకు చేరింది. కేసులో మరో 350 మంది వ్యక్తుల పేర్లను పోలీసులు తాజాగా చేర్చారు. రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు గతేడాది డిసెంబర్ 30న ఖైబర్ ప్రావిన్స్లో గుడిని కూల్చి నిప్పుపెట్టారు. ఆలయం కూల్చివేత ఘటనపై భారత్ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. నిరసన తెలుపుతూ భారత దౌత్యాధికారులు పాక్కు లేఖ రాశారు.
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం
MOST READ
TRENDING