International
- Jan 15, 2021 , 23:05:47
VIDEOS
ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మళ్లీ చెలరేగిపోయారు. భద్రతా దళాలే లక్ష్యంగా తాలిబన్లు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. దీంతో 35 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఈ ఘటన ఘజ్నీ రాష్ట్రంలోని కాబూల్-కాందహర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది. అయితే, దీనికి తమదే బాధ్యత అని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకోలేదు.
ఆఫ్ఘనిస్థాన్లో ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని, ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ (ఏఎన్డీఎస్ఎఫ్)ను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఐజేకేతో కూటమిగా ఎన్నికల బరిలోకి: నటుడు శరత్కుమార్
- క్రేజీ అప్డేట్ ఇచ్చిన మహేష్ బావ
- బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ఆఫీసుకు వ్యాపారవేత్త
- మేకను బలిచ్చిన పోలీస్.. సస్పెండ్ చేసిన అధికారులు
- జీవితంపై విరక్తితో విద్యార్థి ఆత్మహత్య
- ఫోన్ లాక్పై మాజీ భార్యతో గొడవ.. 15 కత్తిపోట్లు
- మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా
- పైన పటారం అనే సాంగ్తో అనసూయ రచ్చ
- కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్టే: విజయ్ రూపానీ
- ట్రైలర్తో ఆసక్తి రేపిన గాలి సంపత్ టీం
MOST READ
TRENDING