బెంగళూరు, ఏప్రిల్ 5: శత్రు దేశాల క్షిపణి దాడుల నుంచి నౌకాదళం ఓడలను రక్షించడానికి డీఆర్డీవో అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతను నౌకాదళం ఇటీవల విజయవంతంగా పరీక్షించిందని డీఆర్డీవో సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్షిపణులను దారి మళ్లించడమే కాకుండా భవిష్యత్తులో జరిగే దాడులను కూడా పసిగట్టే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు తెలిపింది.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట