హత్నూర / సంగారెడ్డి : ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హత్నూర మండలం దౌల్తాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. హత్నూర ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వనమాల సాయిచరణ్ (24) ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించిన అనంతరం గొడవపడ్డారు. అనంతరం ఇంటికివెళ్లి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి