హైదరాబాద్ : నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి 5 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
కొంతకాలంగా వీరు కేపీహెచ్బీలో పలు చోట్ల బైక్ చోరీలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.