హైదరాబాద్ : హ్యుందాయ్ ఇండియా ఎన్హినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎంఐఈ) తెలంగాణ ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 50 బీపాప్ యంత్రాలను విరాళంగా అందజేసింది. రూ. కోటి విలువైన ఈ పరికరాలను సీఎస్ సోమేశ్ కుమార్కు బీఆర్కేఆర్ భవన్లో హెచ్ఎంఐ ఎండీ కుయెన్ హాన్ యి అధికారికంగా అందజేశారు.