Hyderabad
- Nov 27, 2020 , 08:00:42
నేడు మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం

హిమాయత్నగర్: మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు మున్నూరుకాపు కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్లు డాక్టర్ కొండ దేవయ్య, ఎంహెచ్ఎన్రావు తెలిపారు. గురువారం నారాయణగూడలో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎంపీ కేశవరావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొంటారని తెలిపారు.
తాజావార్తలు
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
MOST READ
TRENDING