Hyderabad
- May 31, 2020 , 02:19:28
శాంతించిన భానుడు

హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో గ్రేటర్ పరిధిలో భానుడు కాస్త శాంతించాడు. రెండ్రోజులుగా సిటీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కొంత చల్లబడింది. శనివారం మాత్రం ఉదయం 11గంటల వరకు ఎండ తీవ్రత పెద్దగా కనిపించలేదు. దీనికి తోడు గాలిలో తేమ శాతం కూడా పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7, కనిష్ఠ 29.2 డిగ్రీలుగా, గాలిలో తేమ 30 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- 27న జైలు నుంచి శశికళ విడుదల
- బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలతో టాటా టైఅప్.. అందుకేనా?!
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- సార్క్ దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ : విదేశాంగ శాఖ
- వరుణ్ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- బ్రెయిన్డెడ్ యువకుడి అవయవాలు దానం
- నడ్డా ఎవరు? ఆయనకెందుకు సమాధానమివ్వాలి: రాహుల్ సైటైర్లు
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
- రోటోవేటర్ కిందపడి బాలుడు మృతి
MOST READ
TRENDING