Hyderabad
- Jan 23, 2021 , 06:29:36
VIDEOS
27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ - మణుగూరు (02745), మణుగూరు - సికింద్రాబాద్ (02746), కాచిగూడ - యలహంక (07603), యలహంక - కాచిగూడ (07604), గుంటూరు - రాయగడ(07243), తిరుపతి - ఆదిలాబాద్ (07405), ఆదిలాబాద్ - తిరుపతి (07405), కాకినాడ పోర్టు - రేణిగుంట (07249) రైళ్లు ఈ నెల 27 నుంచి ప్రతిరోజు నిర్దేశిత మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ పూర్తిగా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు
- చిరు కోసం కథలు రెడీ చేస్తున్న ఇద్దరు యంగ్ డైరెక్టర్స్
- మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులకు కొవిడ్ టీకా
- 'నాంది' రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..
- త్వరలో జియో లాప్టాప్.. చౌకగానే?!
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఏసీబీ వలలో మన్నెగూడ సర్పంచ్
MOST READ
TRENDING