కేసీఆర్ సేవా సమితి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, తెలంగాణ జాగృతిల సంయుక్తాధ్వర్యంలో సోమవారం కోఠిలోని సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో సుమారు 600 మంది రోగి సహాయకులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిశోర్వ్యాస్, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు కపిల్ రాజ్, మాధవ్, జయ శంకర్, బిల్డర్ రాజు యాదవ్, వహాబ్, రెజ్లింగ్ క్రీడాకారులు మోహన్ గాంధీ, బోనాల సంతోశ్, మెట్టు శివ, శ్రీధర్, వాసుదేవ్, ప్రభుత్వ ప్రసూతి దవాఖాన టీఎన్జీవో అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి వెంకటరాజు, సూర్యప్రకాశ్, వేణుగోపాల్రెడ్డి, రఘు, బాలరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.