Hyderabad
- Nov 22, 2020 , 20:18:23
దివంగత సీఎం వైఎస్ఆర్పై రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : బీజేపీ నేతలు రోజు రోజుకూ మతిభ్రమించి మాట్లాడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. చనిపోయిన వారిగురించి చులకనగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ప్రజలను రెచ్చగొట్టి హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు ఇవాళ మరిన్ని పిచ్చికూతలు కూశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇవాళ ఘోరంగా మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ఆర్పై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఎనకటికి ఒకాయన పావురాల గుట్టలో పావురమై పోయాడు. మంత్రి కేటీఆర్కు కూడా ఆయనకు పట్టిన గతే పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘునందన్ మాట్లాడిన వీడియో..
తాజావార్తలు
- 20 రోజుల్లో కొలువుదీరనున్న గ్రేటర్ నూతన పాలకవర్గం
- ఆటోమొబైల్ సర్వీస్సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం
- 27 నుంచి పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
- ఈ రాశులవారు.. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు
- కరీంనగర్ వాసుల ఐటీ స్వప్నం సాకారమైంది
- వాణిజ్య పంటలతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యం
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
MOST READ
TRENDING