ఆహా ఏమీ ప్రకృతి సౌందర్యం ! సోమవారం సూర్యాస్తమయ సమయాన హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరాన ఆవిష్కృతమైందీ ఈ దృశ్యం !! మధ్యాహ్నం దాకా వేడివేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం దాకా ఉరుములు, మెరుపులతో భారీ వర్షమే కురిసింది. సూర్యాస్తమయం సమయానికి మేఘాలతో నిండి ఉన్న ఆకాశం ఇలా అరుణవర్ణంలోకి మారి కనువిందు చేసింది. ఈ సుందర దృశ్యం నగరవాసులను కట్టిపడేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
Corona Vaccine కోసం క్యూ కట్టిన యువత
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే