అంబర్పేట : ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య బుధవారం సికింద్రాబాద్ యశోదా దవాఖానాలో కొవిడ్ ప్రికాషన్ డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలని కోరారు.