హఫీజ్పేట్ : ఆయాఫీడర్లపరిధిలో చెట్టుకొమ్మల నరికివేత కారణంగా సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు చందానగర్ ఏఈ రాజేందర్ ఒకప్రకటనలో తెలిపారు.11కేవి కళ్యాణీగార్డెన్ ఫీడర్పరిధిలోని హైదర్నగర్ పెట్రోల్ పంప్, మియాపూర్ మెయిన్రోడ్డు, మాతృశ్రీనగర్, కల్వరీటెంపుల్రోడ్డు, మెట్రోరైల్వేస్టేషన్, మాతృశ్రీ మాధవనగర్, మియాపూర్ ప్రాంతాల్లో ఉదయం 10నుండి మధ్యాహ్నం 1గంటవరకు విద్యుత్ నిలిపివేస్తారు.
11కేవి ప్రేమ్నగర్ ఫీడర్పరిధిలోని హఫీజ్పేట్, మొత్తం ప్రేమ్నగర్, మార్తాండనగర్, ప్రేమ్నగర్ బీబ్లాకు, హనీఫ్కాలనీ, మెయిన్రోడ్డు అవతల ఫ్లెఓవర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఏఈ పేర్కోన్నారు.