న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్కు కరోనా వైరస్ సోకింది. జైలు అధికారులు ఇటీవల ఛోటా రాజన్కు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించగా పాజిటివ్గా తేలింది. తీహార్ జైలు అధికారులే ఈ విషయాన్ని వెల్లడించారు.
చోటా రాజన్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, జైలులోని ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కొవిడ్ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..