హైదరాబాద్ : హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత ఫిజియోథెరిపీ వైద్య సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నట్లు హ్యుమానిటీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండ శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం కాచిగూడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, మోకళ్ల నొప్పులు, నరాలు, నడుము, మెడ, లావు, పక్షవాతం ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆన్లైన్ ఫిజియోథెరిపీ ద్వారా ఉచిత వైద్య సలహాలను ఇస్తామన్నారు.
దీనిని సద్వినియోగం చేసుకోని ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. ఈ ఆన్లైన్ ఫిజియోథెరిపీ సేవలు మహమ్మారి కరోనా వైరస్ ఉన్నంత వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9949238492, ‘డాక్టర్ కొండ యూట్యూబ్’లో సంప్రదించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని నగరంలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్