గోల్నాక, సెప్టెంబర్1 : రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుతో పాటు ఇతర సభ్యులు బుధవారం ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అంబర్పేట ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుతో పాటు కమిషన్ సభ్యులకు పూల బొకేలు ఇచ్చి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.