Hyderabad
- Nov 26, 2020 , 06:30:35
టీఆర్ఎస్తోనే సుపరిపాలన: మంత్రి పువ్వాడ అజయ్కుమార్

టీఆర్ఎస్తోనే సుపరిపాలన సాధ్యమని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భగత్సింగ్నగర్ ఫేజ్-1లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదమ్ముల్లా జీవిస్తున్న హైదరాబాద్ ప్రజల మధ్య బీజేపీ నేతలు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సాయిబాబాచౌదరి, వె ల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నరహరి, శ్రీనివాస్రావు, సుబ్బరాజు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఢిల్లీలో చక్కదిద్ది బెంగాల్ గురించి ఆలోచించండి: మమత
- బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమ్మగడ్డ నిద్రపోయాడు
- మోడ్రన్ మార్కెట్ కోసం స్థలాన్ని కేటాయించండి
- స్మారకంగా జయలలిత ఇల్లు.. ఆవిష్కరించిన సీఎం పళని
- తైవాన్కు స్వతంత్రం అంటే యుద్ధమే.. చైనా స్ట్రాంగ్ వార్నింగ్
- ఆరో పెండ్లి : ఈసారి బాడీగార్డ్తో..
- డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులు
- జాన్వీకపూర్ కు 'వర్క్ ఫ్రమ్ హోం ' నచ్చలేదా..?
- గజ్వేల్ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతాం
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి: రిషబ్ పంత్
MOST READ
TRENDING