Thrill City | హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్మించిన అత్యాధునిక థీమ్ పార్క్ థ్రిల్ సిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఆయన ఈ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. థ్రిల్ సిటీ పార్క్ హైదరాబాద్కు కానుకగా మారుతుందన్నారు. తమ కుటుంబసభ్యులతో కలిసి నగరవాసులు సంతోషంగా గడిపేలా ఈ పార్కును తీర్చిదిద్దినట్లు తెలిపారు. విదేశాల్లోని తరహాలో అన్ని రకాల గేమ్స్ను ఈ థ్రిల్ సిటీ పార్కులో నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
PLI scheme | స్కీం బలోపేతానికి మార్పులు సూచించిన కేటీఆర్
వినాయక చవితి | ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
హైదరాబాద్ టు లండన్.. ఎయిరిండియా ఫ్లైట్ ప్రారంభం