Hyderabad
- Nov 26, 2020 , 06:32:52
బీజేపీకి బుద్ధి చెప్పాలి: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి

బంజారాహిల్స్: ఏం చేస్తారో చెప్పకుండా మతం పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లోని ఎంపీ కేకే నివాసం వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతల ప్రసంగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ నేతల తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. బీజేపీ నేతల చిల్లర మాటలను ప్రజలు నమ్మరని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కచ్చితంగా వంద సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
MOST READ
TRENDING