రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను మంగళవారం జేఎన్టీయూహెచ్ వర్సిటీ వైస్ చాన్స్లర్ కట్టా నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీరించిన తర్వాత మొదటిసారి గవర్నర్ను కలిసి.. పుష్పగుచ్ఛాన్ని అందించడంతో పాటు తాను రచించిన పుస్తకాలను అందించారు.