అబిడ్స్ ఆగస్టు (నమస్తే తెలంగాణ) : టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేని(ముజీబ్ హుస్సేని)ని హబీబ్నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కొవిడ్ మహమ్మరి సమయంలో అందించిన సేవలకు గాను ఆయనను శుక్రవారం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి మెమోంటోను అందచేశారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు అబ్దుల్ జలీల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అస్లాం అబ్దుల్ రెహ్మన్, కార్యవర్గ సభ్యులు సుల్తాన్ మక్సూద్, మీర్ ముజఫర్అలీ, మహ్మద్ అహ్మద్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గం కెఆర్.రాజ్కుమార్, ఉమర్ఖాన్, ఎంఎ.ముజీబ్ తదితరులుపాల్గొన్నారు.