మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీలో విద్యుత్ పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుదాఘాతంతో గ్రామస్తుడు ఆరేపల్లి యాక సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి