Hyderabad
- Nov 25, 2020 , 07:02:06
రాచకొండ సీపీ ఔదార్యం

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదానికి గురైన యువతీయువకులకు ప్రథమ చికిత్స చేసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ సీపీ చెంగిచెర్ల వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో చెంగిచెర్ల సమీపంలో బైక్ ప్రమాదానికి గురైన యువతీ, యువకుడిని చూసిన పోలీస్ కమిషనర్ కారు దిగి వారికి స్వయంగా ప్రథమ చికిత్స అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు సీపీతోపాటు పోలీసులను అభినందించారు.
తాజావార్తలు
- నేతాజీ కార్యక్రమం : దీదీకి తృణమూల్ ఎంపీ మద్దతు
- నిజామాబాద్లో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
- బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
- నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : మంత్రి అజయ్కుమార్
- మీ అబ్బాయికి కాస్త చెప్పండి.. ప్రధాని మోదీ తల్లికి రైతు లేఖ
- రూ. పది కోట్లకు హ్యాకర్ల స్కెచ్
- ఆ మ్యాచ్ నుంచే స్టేడియంలోకి ప్రేక్షుకులకు అనుమతంట!
- రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
- సూరత్లో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసుల మృతి
- చైనాకు ఎయిర్ఫోర్స్ చీఫ్ వార్నింగ్
MOST READ
TRENDING