Hyderabad
- Nov 26, 2020 , 07:34:19
ఎయిర్ఫోర్స్ సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ

హైదరాబాద్ : ఎయిర్ఫోర్స్ సిబ్బందికి దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా మరింత అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని, అత్యాధునిక సాంకేతిక అంశాలపై మెళకువలు నేర్పాలని ఎయిర్ మార్షల్ ఆర్డీ మాథుర్ సూచించారు. భారత వాయుసేన శిక్షణ దళానికి కమాండింగ్ చీఫ్గా ఉన్న మాథూర్.. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళ, బుధవారాల్లో దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీని సందర్శించారు. శిక్షణ సిబ్బంది, ట్రైనీ అధికారులతో సమావేశమయ్యారు. సాంకేతికంగా ఇస్తున్న శిక్షణపై ఆయన సమీక్షించారు.
తాజావార్తలు
- దావత్ వద్దు.. సేవే ముద్దు
- ప్రగతి పథంలో ‘మేడ్చల్' పురపాలికలు
- కుదిరిన ఒప్పందం
- ఆర్థికవృద్ధిలో కస్టమ్స్ది కీలకపాత్ర
- నేడు ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షో
- మరింత విశాలంగా..బంజారాహిల్స్ రోడ్ నం. 12
- ఎక్స్ ఆఫీషియోల లెక్క తేల్చే పనిలో బల్దియా
- తొలిసారిగా నగరంలో 56 అంతస్తుల ఎత్తయిన భవనం
- దోమలపై దండయాత్ర
- పాదచారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
MOST READ
TRENDING