హైదరాబాద్ : సైబరాబాద్ సీపీగా కొత్తగా బాధ్యతులు చేపట్టిన స్టీఫెన్ రవీంద్ర రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి మొక్కను బహూకరించి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇంతకు ముందు సైబరాబాద్ సీపీగా పనిచేసిన సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన రవీంద్రను ప్రభుత్వం సైబరాబాద్ సీపీగా నియమించింది.
ఇవి కూడా చదవండి..
Rahul Gandhi: ఆస్తుల అమ్మకాల్లో కేంద్రం బిజీగా ఉంది.. మీ జాగ్రత్త మీరే చూసుకోండి
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు.. ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్
లాకప్ రూంలో పార్టీ చేసుకున్న గ్యాంగ్స్టర్స్ !