హైదరాబాద్ : కంట్రోల్ రూంలో పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. జోనల్ కంట్రోల్, మెయిన్ కంట్రోల్లో పనిచేస్తున్న సిబ్బందితో గురువారం సీపీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కంట్రోల్ రూం సేవలు మరింత బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?