ముషీరాబాద్: రాంనగర్ డివిజన్ అంబేద్కర్నగర్ నల్లపోచమ్మ దేవాలయ నిర్మాణ పనులను శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్.మోజస్, ఎరం శేఖర్, శ్రీధర్ చారి, ముదిగొండ మురళీ, కిషన్రావు, నాగభూషణం, ఇంద్రసేనారెడ్డి, రాజు, సత్యనారాయణ, కూరగాయల శీను, రాకేష్, డి.రాజు, సదా, పోచమ్మ దేవాలయం చైర్మన్ అరవింద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.