Hyderabad
- Jan 27, 2021 , 05:27:36
VIDEOS
సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం

హైదరాబాద్ : సెంట ర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలాజీ (సీసీఎంబీ) కేం ద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీఎంబీ కొవిడ్-19 నియంత్రణ, పరీక్షల నిర్వహణకు తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎలా అందించాలనే అంశాలపై చేసిన పరిశోధనలు అభినందనీయమన్నారు. సీసీఎంబీ డైరెక్టర్ డా. రాకేష్ మిశ్రా మాట్లాడుతూ.. కొవిడ్-19 సందర్భంగా ఎదురైన సవాళ్లను ఎదుర్కొని పరిశోధనలు సాగించి.. తక్కువ ఖర్చుతో కూడా విధానాలను అమల్లోకి తీసుకువచ్చామన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ భగవత్కు మెమొంటోను అందించారు.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
MOST READ
TRENDING