వరంగల్ అర్బన్ : జిల్లాలోని కాజీపేట రైల్వే క్వార్టర్స్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తను కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం. హత్య అనంతరం నిందితుడు కాజీపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.