HomeNational15 Dumb Creatures Killed When Power Cord Fell Off
విద్యుత్తు తీగ తెగి పడి 15 మూగజీవాల మృతి
సహారన్పూర్, జూన్ 21: విద్యుత్తు తీగ తెగి మీద పడటంతో 15 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లా కరౌందీ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. మృత్యువాతపడ్డ జీవాల్లో 2 ఆవులు, 9 గొర్రెలు, 4 మేకలు ఉన్నాయి.