జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండాలి. అవి జీర్ణకోశంలో నిర్విరామంగా కదలికలను సృష్టిస్తాయి. మలాన్ని సులువుగా బయటికి పారదోలుతాయి. ఇలా జరగడంవల్ల కడుపులోని వ్యర్థాలన్నీ దూరమవుతాయి. ఇందుకోసం ఆహారంలో భాగం చేసుకోవాల్సినవి ఇవీ..
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్,
Mayuri@trudiet.in