జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన ఉపాధిహామీ కార్మికురాలు భూతగడ్డ లక్ష్మి (50) మంగళవారం వడదెబ్బతో మృతి చెందింది.
ఉదయం ఆటవీ ప్రాంతంలో కందకాలు తవ్వడానికి వెళ్లిన లక్ష్మి, సుమారు 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో సహచరులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమించి మృతి చెందింది.
ఇవి కూడా చదవండి..
శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి
బీన్స్తో డయాబెటిస్కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!