అలంపూర్: దక్షిణ కాశీగా …ఐదవ శక్తి పీఠంగా పేరు గాంచిన అలంపూరులోని జోగుళాంబ మాత శరన్నవరాత్రి ఉత్సవా ల్లో భాగంగా ఐదో రోజు స్కంద మాతగా భక్తులకు దర్శన మిచ్చింది.
కుమార స్వామి తల్లి స్కంద మాత కాబట్టి నవరాత్రుల్లో దుర్గా మాతకు ఐదో రోజు చేసే పూజలు శుభ ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం