ఉండవెల్లి: పార్టీకి విధేయులుగా ఉంటూ ఏ ఎన్నికలైనా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారికే పదవులు వరిస్తా యని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సోమవారం
50 కార్లలో అయిజ మండలంలోని వివిధ గ్రామాల నూతన కమిటీల అధ్యక్షులు, అనుబంధ కమిటీల నాయకులు తిరుమల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం అయిజ మండలానికి చెందిన నూతన గ్రామ కమిటీలను, అనుబంధ కమిటీలను ప్రకటిం చారు.