జోగులాంబ గద్వాల : హైదరాబాద్లోని ప్రగతిభవన్లో గురువారం మంత్రి కేటీఆర్ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. గద్వాల నియోజకవర్గంలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్తాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ నెల 20న జిల్లాకు రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?