మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 5 : టోక్యో ఒ లింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సా ధించడంపై గురువారం జిల్లా స్టేడియంలో మహబూబ్నగర్ హకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా డీవైఎస్వో శ్రీనివాస్ మాట్లాడుతూ భార త హకీ జట్టు పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గోటూరి శ్రీనివాసులుగౌడ్, వ్యాయా మ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, రమేశ్, కోచ్లు సునీల్కుమార్, ఫర్వేజ్పా షా తదితరులు పాల్గొన్నారు.