Gadwal
- Feb 05, 2021 , 00:31:27
VIDEOS
పరిమితికి మించి ప్రయాణించొద్దు

మల్దకల్, ఫిబ్రవరి 4 : ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి ప్రజలను ఎక్కించుకొని ప్రయాణించొద్దని ఎస్సై శేఖర్ సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని నడుపుతున్న వాహనాలను ఎస్సై గురువారం సీజ్ చేసి వాహన యజమానులపై కేసులను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లాడుతూ చిన్నారులను కూలీ పనులకు తీసుకెళ్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పిల్లలను పాఠశాలలకు పంపించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
తాజావార్తలు
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి
- రూ.5.85 లక్షల కోట్ల రుణాల రద్దు!
- టీఎస్ ఈసెట్-2021 పరీక్ష షెడ్యూల్ విడుదల
- ఈ ఏడాదంతా రీమేక్లదే హవా
- అన్నాడీఎంకేతో పొత్తుకు విజయ్కాంత్ గుడ్బై
MOST READ
TRENDING