Gadwal
- Jan 27, 2021 , 00:26:36
VIDEOS
రెండు బైక్ల ఢీ

- ఒకరి మృతి
మల్దకల్,జనవరి 26 : రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మల్దకల్ శివారులో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం కర్ణాటకలోని జిలంగేరితండాకు చెందిన రాజునాయక్ (50) కూలీ పనులు చేసుకోవడానికి బైక్పై మండలంలోని పాల్వాయి కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అయిజ నుంచి గద్వాలకు వెళ్తున్న మరో బైక్ మల్దకల్ శివారు రాగానే ఢీకొట్టింది. దీంతో రాజునాయక్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఢీకొట్టిన అతను సంఘటనా స్థలాన్ని నుంచి పరారయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజునాయక్కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తాజావార్తలు
- ఒక్క మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తీసుకురాలేదు: మంత్రి ఎర్రబెల్లి
- టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్తే ఏషియా కప్ వాయిదా
- మళ్లీ కొలతూర్ నుంచే స్టాలిన్ పోటీ
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
MOST READ
TRENDING