Gadwal
- Jan 25, 2021 , 00:31:37
VIDEOS
పేదలకు వరం సీఎం సహాయనిధి

- ఎమ్మెల్యే అబ్రహం
ఉండవెల్లి, జనవరి 24: సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్రహం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. అలంపూర్ నియోజకవర్గంలోని 21మందికి రూ. 8లక్షల 18వేల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ కరుణశ్రీ, జెడ్పీటీసీ రాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్పై నుంచి దూసుకెళ్లి లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
MOST READ
TRENDING