Gadwal
- Dec 21, 2020 , 01:06:57
VIDEOS
జోరుగా క్రికెట్ టోర్నమెంట్

అయిజ : క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని అయిజ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సమీపంలో జై భీం టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 క్రికెట్ టీంలు పాల్గొంటున్నాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ. 15,016 సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రాముడు, ద్వితీ య బహుమతి రూ. 10,016 మున్సిపల్ వైస్ చైర్మన్ మాల నర్సింహులు, మూడో బహుమతి రూ. 7,500 కౌన్సిలర్ సీఎం సురేశ్ నగదు అందజేయనున్నట్లు జై భీం టీం నిర్వాహకులు తెలిపారు. మ్యా న్ ఆఫ్ ది మ్యాచ్కు రూ.1,016, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు రూ. 1,016, హ్యాట్రిక్ సిక్స్కు రూ. 116, హ్యాట్రిక్ వికెట్స్ రూ. 116ల నగదు బెంజిమెన్ రాజు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్బుక్తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- బార్బర్గా మారిన ప్రిన్సిపాల్.. విద్యార్థి హెయిర్కట్ సరిచేసిన వైనం
MOST READ
TRENDING