Gadwal
- Dec 01, 2020 , 05:01:34
సినిమా షూటింగ్ ప్రారంభం

అయిజ : ఎన్వీఆర్ క్రియేషన్స్లో ‘ఏం చేస్తున్నావ్' మూవీ చిత్రాన్ని జిల్లాకు చెందిన యువకులు నిర్మిస్తుండగా, సోమవారం హైదరాబాద్లోని షేక్పేట్లో చిత్రం యూనిట్ బృందంతో కలిసి టీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు క్లాప్కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. నడిగడ్డ యువకులు మరెన్నో చిత్రాలు తీసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. ఈ చిత్రంలో హీరోగా రాజు, నిర్మాతలు నవీన్, కిరణ్, కిట్టు, దర్శకత్వం భరత్ జాస్మన్లు వహిస్తున్నట్లు చిత్రం యూనిట్ బృందం తెలిపింది.
తాజావార్తలు
- అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణ స్వీకారం
- అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
MOST READ
TRENDING