Gadwal
- Nov 30, 2020 , 01:53:33
జోగుళాంబ సన్నిధిలో టీటీడీ బోర్డు మెంబర్

అలంపూర్: తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ బోర్డు మెంబర్ ఎన్ నాగేశ్వర్రావు సతీసమేతంగా ఆలయాలను దర్శించుకున్నారు. నదిలో పుష్కర స్నానమాచరించి, పిండప్రదానాలు చేశారు. స్వామివారి,అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుని, టీటీడీ దేవస్థానం క్యాలెండర్ను ఆవిష్కరించారు. వారివెంట ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణగౌడ్ ఉన్నారు.
తాజావార్తలు
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు
- శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం
- కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్బాల్ పోటీల కసరత్తు
- ఓయూ డిస్టెన్స్పై పుకార్లు నమ్మొద్దు
- నేరాలను అరికట్టేందుకు.. ‘దిల్ సే’ వలంటీర్లు
- సినీ ప్రముఖులకు జగపతి బాబు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్
- సిమ్ స్వాపింగ్.. ఖాతాలు లూటీ
- సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
MOST READ
TRENDING