Gadwal
- Nov 26, 2020 , 02:19:54
బీఈడీ పరీక్షలు ప్రారంభం

వనపర్తి టౌన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ప్రతి కళాశాలకు సెల్ఫ్ సెంటర్ ప్రకటించగా వనపర్తి జిల్లా పరిధిలో వనపర్తి 4, పెబ్బేర్ 2, కొత్తకోటలో 1 మొత్తం ఏడు కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 700 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు మాస్కులు, శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ చేశాకే పరీక్ష హాల్లోకి అనుమతించారు. అదేవిధంగా గురువారం నుంచి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం
- యువత సన్మార్గం వైపు అడుగులేయాలి
MOST READ
TRENDING